29, ఏప్రిల్ 2011, శుక్రవారం

మేఘసందేశం 37 వ శ్లోకం

పాదన్యాసక్వణితరశనాస్తత్ర లీలావధూతై:
రత్నచ్ఛాయాఖచితవలిభిశ్చామరైః క్లాంతహస్తాః,
వేశ్యా స్త్వత్తో నఖపదసుఖాన్ప్రాప్య వర్షాగ్రబిందూ
నామోక్ష్యంతే త్వయి మధుకరశ్రేణిదీర్ఘాన్కటాక్షాన్.



భావం:



ఆ సంధ్యాపూజలో

పణ్యస్త్రీలు, నాట్యం చేస్తూ,

చామరాలతో మహాకాళేశ్వరస్వామికి వీచుతూంటారు.

నీవు వారిమీద పడేటట్లు

చల్లగా నీటిబిందువుల్ని వర్షిస్తే,

నిన్ను, తుమ్మెదబారుల్లాంటి కడగంటిచూపులతో చూస్తారు.

వారి చూపులు నీకు ఆనందాన్ని కలిగిస్తాయి.



మంగళం మహత్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sundarakanda సుందరకాండ 35

                                     రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్‌ । ఉవాచ వచనం సాంత్వ మిద...