ఆసీనానాం సురభితశిలం నాభిగంధైర్మృగాణాం
తస్యాః ఏవ ప్రభవ మచలం ప్రాప్య గౌరం తుషారైః,
వక్ష్యస్యధ్వశ్రమవినయనే తస్య శృంగే నిషణ్ణః
శోభాం శుభ్రత్రినయనవృషోత్ఖాతపంకోపమేయాం.
భావం :
ఆ గంగానది హిమవంతం దగ్గరే ఉంటుంది.
ఆ హిమవత్పర్వత శిలలపై కస్తూరిమృగాలు కూర్చొంటాయి కాబట్టి
వాటి బొడ్డుల్లోని కస్తూరిగంధంతో ఆ అద్రి శిలలు పరిమళాలు క్రమ్ముతూంటాయి.
ఆ గంగానది పుట్టుకకే కారణమైన ఎక్కువ మంచుతో
ఆ గిరి, తెల్లగా కనబడుతూంటుంది.
అటువంటి పవిత్రమైన ఆ హిమవత్పర్వతశిఖరమందు కూర్చొంటే,
నీకు మార్గాయాసం తీరుతుంది.
తెల్లని ఆ కొండమీద కూర్చొన్న నల్లని నీవు,
శివుని వృషభం కుమ్మితే కొమ్మున అంటుకొన్న బురదమట్టిలా
బాగుంటావు.
మంగళం మహత్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Sundarakanda సుందరకాండ 35
రామసుందరం పఞ్చత్రింశస్సర్గః తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్ । ఉవాచ వచనం సాంత్వ మిద...
-
అప్యన్యస్మింజలధర మహాకాళమాసాద్య కాలే స్థాతవ్యం తే నయనవిషయం యావదత్యేతి భానుః, కుర్వన్సంధ్యాబలిపటహతాం శూలినః శ్లాఘనీయా మామంద్రాణాం ఫలమవికలం లప్...
-
ఆపృచ్ఛస్వ ప్రియసఖ మముం తుంగ మాలింగ్య శైలం వంద్యైః పుంసాం రఘుపతిపదైః రంకితం మేఖలాసు కాలే కాలే భవతి భవతా యస్య సంయోగ మేత్య స్నేహ వ్యక్తి శ...
-
వీచిక్షోభస్తనితవిహగశ్రేణికాంచీగుణాయాః సంసర్పంత్యాః స్ఖలితసుభగం దర్శితావర్తనాభేః, నిర్వింధ్యాయాః పథి భవ రసాభ్యంతరః సన్నిపత్య స్త్రీణామాద్యం ప...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి